ప్రతి జీవి పంచభూతాలతోనే జీవిస్తుంది
మానవుడు పంచభూతాలతోనే జీవిస్తూ ఎన్నో కార్యాలతో ప్రకృతిని పరిశోధిస్తూ ఎంతో విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు
పంచభూతాలను ప్రకృతి రూపంగా ప్రాముఖ్యతగా భావిస్తూ పరిశుద్ధంగా ఉంచుకుంటూ స్వచ్ఛమైన సహజమైన ప్రాణ వాయువును పర్యావరణంతో అభివృద్ధి చేసుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment