18, ఫిబ్రవరి 2010, గురువారం

ప్రతి జీవిని ప్రకృతిని ప్రశాంతంగా

ప్రతి జీవిని ప్రకృతిని ప్రశాంతంగా ప్రతి క్షణం జీవింప జేస్తే కర్మ శూన్యముగానే
నీలోని కర్మ అధికమగుట వల్ల సమస్యలెన్నో ప్రశాంతత లేక అత్యాశ గానే
ఆధ్యాత్మిక భావనలు నీలో లేక ప్రతి జీవి సుఖానికే నని తెలియక అజ్ఞానమే
ఎంతగా ఎదిగిన నీవే కర్మతో జీవిస్తే మిగతా జీవుల కర్మ ఎప్పటికి తరుగును
నీ కర్మ వల్ల మరో జీవి మరో కర్మను చేసి కర్మలుగానే పెంచుకుంటూ పోతే
కర్మలతో జీవిస్తూనే "కర్మ" యుగంగా మార్చేస్తున్నారు నేటి "కలి" యుగాన్ని
ప్రతి క్షణాన్ని ఆలోచిస్తూ భావన స్వభావముతో జీవించుటకు ప్రయత్నించండి
కర్మలను క్రమముగా తగిస్తూ ప్రతి జీవిని ప్రశాంతముగా జేవింపజేస్తే శూన్యముగా

1 కామెంట్‌: