3, జులై 2010, శనివారం

ఓ మనిషి ఆలోచనలతో

ఓ మనిషి ఆలోచనలతో మారుతున్నారంటే అతనే మహాత్మా
మౌనమే ఏకాగ్రతనిచ్చే ప్రశాంతతయని అతని విజ్ఞాన సందేశం
ప్రశాంతతో "శాంతి" ని విశ్వంలో ప్రతి జీవికి అందిస్తూ ఉన్నారు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి