ప్రజల శక్తి సామర్త్యాలతో (ధనం, విజ్ఞానంతో) ప్రజలకు మేలు చేసేవాడు నాయకుడు
తన శక్తి సామర్థ్యాలతో (ధనం, విజ్ఞానంతో) ప్రజలకు మేలు చేసేవాడు మహాత్ముడు
నాయకుడు ఏ సంస్థలోనైనా ఏ సంఘంలోనైనా ఉంటాడు మహాత్ముడే అనేక ప్రాంతాలకు ఒక్కడు ఉంటాడు
ప్రజల పరిపాలన నాయకుడితో సాగుతుంది
కార్యాల పరిపాలన మహాత్ముడితో జరిగిపోతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment