Thursday, May 14, 2026

ఆనాడు సకల జీవరాసులన్నీ ప్రకృతిలోనే జీవించేవి

ఆనాడు సకల జీవరాసులన్నీ ప్రకృతిలోనే జీవించేవి 
జీవులన్నీ ప్రకృతిలోని జన్మించి జీవించి మరణించేవి 

కొంత కాలానికి కొన్ని యుగాల తర్వాత మానవుడు తన విజ్ఞానం ద్వారా ప్రకృతి నుండి గృహంలో జీవించుటకు  సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు  

అలాగే మానవుని శరీర నిర్బంధక శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి 

మానవుని జీవన విధానం మారుతూ ఎన్నో వృత్తులను నేర్చుకొని జీవిస్తూ సాగుతున్నాడు 
నేడు మానవుని వృత్తులు వివిధ యంత్రములతో పని చేయడం సాగుతున్నది 
నేడు మానవుడు కాలక్రమేణ  వివిధ రకాల యంత్ర భాషలను నేర్చుకుంటూ పనిచేస్తున్నాడు  

ఆనాడు ఏ సమస్య కలిగిన ప్రకృతియే ఆధారమయ్యేది 
నేడు మానవునికి ఏ సమస్య కలిగినా కృత్రిమ విధానంతో సాగుతున్నది జీవించుటకు ఐశ్వర్యమే మూలమవుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment