మానవుడు ఎన్ని వ్రాసుకున్నా వాటిని మళ్ళి చదువుతూ సరిచేసుకోవాలి విజ్ఞాన అర్థాన్ని సరైన విధంగా అందించాలి
వ్రాసుకోవడంలో ఎన్నో పొరపాట్లు లేదా వివిధ అనర్థాలు ఉండవచ్చు అందుకే ఒక సారి చదువుతూ అనర్థాలను సరిచుకుంటూ సరైన విజ్ఞానాన్ని తెలుపుకుంటే అందరికి తరతరాలుగా ఉపయోగపడుతుంది
ఏ మానవుడు ఎప్పుడు చదువుకున్నా విషయాన్ని హితమైన భావంతో విజ్ఞాన సారంశాన్ని గ్రహించే విధంగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment