Saturday, July 3, 2010

ఓ మనిషి ఆలోచనలతో

ఓ మనిషి ఆలోచనలతో మారుతున్నారంటే అతనే మహాత్మా
మౌనమే ఏకాగ్రతనిచ్చే ప్రశాంతతయని అతని విజ్ఞాన సందేశం
ప్రశాంతతో "శాంతి" ని విశ్వంలో ప్రతి జీవికి అందిస్తూ ఉన్నారు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment